Ghantasala last wish: ఘంటసాల చివరి కోరికను నెరవేర్చబోయి..!
ఘంటసాలకి ఇద్దరు భార్యలు (Wives) అని చాలా తక్కువ మందికి తెలుసు. ఒకరు సావిత్రమ్మ అయితే,
- By Maheswara Rao Nadella Published Date - 01:42 PM, Mon - 13 February 23
ఘంటసాలకి (Ghantasala) ఇద్దరు భార్యలు అని చాలా తక్కువ మందికి తెలుసు. ఒకరు సావిత్రమ్మ అయితే, మరొకరు సరళ. ఘంటసాల – సరళ వివాహాన్ని సావిత్రమ్మ దగ్గరుండి జరిపించడం విశేషం. ఘంటసాల వలన సరళకి కలిగిన సంతానమే రవి కుమార్. ఘంటసాల (Ghantasala) పోలికలు ఎక్కువగా కనిపించేది ఆయనలోనే.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. ” కైలాసగిరి దర్శనం .. మానస సరోవర యాత్ర చేయాలనేది మా నాన్నగారి కోరిక. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. అందువలన ఆయన కోరికను నెరవేర్చడం కోసం మా అమ్మగారు ఒక బృందంతో కలిసి మానస సరోవర యాత్రకి వెళ్లారు.
“ఆమె కైలాసగిరి దర్శనం చేసుకున్నారు .. మానస సరోవరం చూశారు. ఆ తరువాత తన కోరిక నెరవేరిందని చెప్పేసి అక్కడి నుంచి మాకు కాల్ చేసి చెప్పారు. ఆ సమయంలో ఆమె చాలా ఆనందంగా మాట్లాడారు. ఆ తరువాత అక్కడే వున్న టెంట్ లో ఆమె ప్రాణాలు వదిలారు. అలా అమ్మగారు శివ సాయుజ్యాన్ని పొందారు” అన్ని చెప్పుకొచ్చిన ఘంటసాల తనయుడు.
Also Read: Nayanthara: చెన్నైలో నయనతార, విఘ్నేష్ శివన్ ఇంటికి ఓ ముఖ్య అతిథి..!
Related News
YouTuber Died: పాపులర్ యూట్యూబర్ యాంగ్రీ రాంట్మాన్ మృతి
యాంగ్రీ రాంట్మన్గా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అబ్రదీప్ సాహా అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. అబ్రదీప్ సాహా గత కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపపడుతున్నాడు. గత నెలలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి ఫలితం లేకుండాపోయింది.