-
Telangana Congress:కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ
టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను నాయకులు కింది స్థాయి లో తప్పకుండా చిత్తశుద్ధి తో చేపట్టాల�
-
KomatiReddyLetter to KCR:కేసీఆర్ కి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి లేఖ
317 జీవో పై అభ్యంతరాలను తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాలరాస
-
Corona In TS:పెరుగుతున్న కరోనా కేసులకు బాధ్యత ఎవరు తీసుకోవాలి?
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ప్రజలు బలికావాల్సి వస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పలు రాష్ట్రాలు వీకెండ్ లక్డౌన్, ఆంక్షలు విధించి కరోనాను కట్టడి చే
-
-
-
JP Nadda:తెలంగాణ గడ్డపై జేపీ నడ్డా హాట్ కామెంట్స్
కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు మతి భ్రమించిందని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ బుర్�
-
PCC Chief:రేవంత్ సంతోష్ ట్విట్టర్ వార్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, టీపీసీసీ చీఫ్ రేవంత్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
-
Telangana Politics: బండిని జైలు కు పంపడం కేసీఆర్ సక్సెస్సా? రాంగ్ స్టెప్పా?
కేసీఆర్ ని జైలుకు పంపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలుమార్లు ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ కి ఇరిటేటైన కేసీఆర్ బండి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చ�
-
BJP MP Booked: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లోని తన ఎంపీ క్యాంప్ కార్యాలయంలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి �
-
-
KCR Review:హెల్త్ డిపార్ట్మెంట్ పై కేసీఆర్ రివ్యూ. పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన సీఎం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా
-
TS Holidays: కరోనా నేపథ్యంలో సెలవులు ప్రకటించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్రం అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ సెలవు�
-
Covid Vaccination: మెదలైన పిల్లల వాక్సినేషన్. ఇలా రిజిస్ట్రేషన్ చేనుకోండి
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జనవరి 3వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.