Andhra Pradesh
-
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్గా మారింది: నారా లోకేశ్
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇష్టం వచ్చిన హామీలను ఇచ్చిన జగన్ అందరినీ మోసం చేశారని విమర్శించారు. మంగళవారం నుంచి చేపట్టనున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని నారా లోకేశ్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మున్
Date : 26-12-2023 - 1:00 IST -
‘Adugudam Andhra’ : ఏపీలో ‘అడుగుదాం ఆంధ్ర’ పేరుతో నిరుద్యోగుల నిరసన..
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటీకే అంగన్వాడి, మున్సిపాలిటీ కార్యకర్తలు తమ డిమాండ్ లను..ఎన్నికల హామీలను సీఎం జగన్ నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండగా..తాజాగా ‘అడుగుదాం ఆంధ్ర’ (Adugudam Andhra Program ) పేరుతో నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. ‘ఆడుదాం ఆంధ్రా’ (Adudam Andhra Program) క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు గుంటూరు జ
Date : 26-12-2023 - 12:46 IST -
Covid: ఏపీలో కలకలం.. కోవిడ్ సోకిన మహిళ మృతి
ఏపీలో కరోనా (Covid) మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా విశాఖలోని కోవిడ్ సోకిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కేజీహెచ్ లో మృతి చెందారు.
Date : 26-12-2023 - 12:38 IST -
YS Sharmila : జనవరి ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ లోకి షర్మిల..?
YSRTP అధినేత్రి వైస్ షర్మిల (YS Sharmila )..కాంగ్రెస్ (Congress) గూటికి చేరేందుకు సిద్ధమైంది..ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల ముందే తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి..కాంగ్రెస్ నుండి పోటీ చేయాలనీ భావించింది. చివరి వరకు గట్టిగానే ట్రై చేసింది కానీ..తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఆమె చేరికకు బ్రేకులు పడ్డాయి. ఇక ఇప్పుడు అంత సెట్ అవ్వడం..కాంగ్రెస్ కూ
Date : 26-12-2023 - 12:13 IST -
KA Paul Offer to Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు భారీ ఆఫర్ ఇచ్చిన KA పాల్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ప్రజాశాంతి పార్టీ (Prajasanthi Party) అధినేత KA పాల్ (KA Paul) బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్..ప్రజాశాంతి పార్టీలో చేరితే ఆయనకు సీఎం పదవి ఇస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు టీడీపీ 24 సీట్లే మాత్రమే ఇస్తుంది.. కానీ ప్రజాశాంతి పార్టీ మాత్రం 48 సీట్లు ఇస్తాం.. అలాగే సీపీఐ, సీపీఎంలకు 12 స్థానాలు ఇస్తామని పాల్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ నావైపే ఉన్నా
Date : 26-12-2023 - 12:00 IST -
YS Sharmila : కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల ?
YS Sharmila : వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా రెడీ అవుతోంది.
Date : 26-12-2023 - 11:52 IST -
Janasena vs YCP : ఆర్జీవీ, రోజా, అంబటిలకు వార్నింగ్ ఇచ్చిన జనసేన వీరమహిళలు
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. గత ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో
Date : 26-12-2023 - 8:29 IST -
Aadudam Andhra : ‘ఆడుదాం ఆంధ్రా’ కు భారీ స్పందన .. తూర్పుగోదావరిలో 1.75 లక్షలు మంది దరఖాస్తు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రకు భారీ స్పందన వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 1.75 లక్షల మంది
Date : 26-12-2023 - 8:13 IST -
Covid : ఏపీలో 29కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు ఏపీలో రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 29 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. కోవిడ్
Date : 26-12-2023 - 7:53 IST -
Jagan : జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు – ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 సాధించి తీరుతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే..అంత సీన్ లేదని , 30 సీట్లు వస్తే గొప్పే అని టిడిపి నేతలు అంటున్నారు. తాజాగా వైసీపీ బహిష్కృత నేత, ఉదయగిరి ఎమ్మెల్యే మేక
Date : 25-12-2023 - 7:23 IST -
Daggubati Venkateswara Rao : గత ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది – దగ్గుబాటి వెంకటేశ్వరరావు
గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలవకపోవడమే మంచిదైందన్నారు మాజీ వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao). 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుపై ఓడిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు మరో మూడు నెలల్
Date : 25-12-2023 - 7:14 IST -
TDP vs YSRCP : టీడీపీ – వైసీపీ మధ్య ‘డంకీ’ వార్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ రోజు రోజుకు ఎక్కవుతుంది. గతంలో సభలు , సమావేశాల్లో ఇరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునేవారు..కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ..సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు , ప్రతికౌంటర్ల దగ్గరి నుండి పోస్టర్ల వార్ వరకు వచ్చింది. తాజాగా బాలీవుడ్ హీరో షారుఖ్ నటించిన డంకీ చ
Date : 25-12-2023 - 6:06 IST -
YCP MLA Jyothula Chantibabu : టీడీపీ లోకి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు..?
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Elections) రాబోతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ (TDP) లోకి వలసల పర్వం మొదలైంది. గత ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున వైసీపీ (YCP) లోకి వెళ్లిన నేతలంతా ఇప్పుడు సొంతగూటికి చేరేందుకు సిద్ధం అవుతుండగా..మరికొంతమంది టికెట్ రాదనే కారణంతో టీడీపీ లోకి వచ్చేందుకు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ తో టచ్ లో ఉన్నారట..సమయం చూసి వైసీపీ కి బై బై చెప్పి సైకిల్ ఎక్కేంద
Date : 25-12-2023 - 2:07 IST -
AP : అంగన్వాడీ బాటలో కాంట్రాక్ట్.. అవుట్సోర్స్ ఉద్యోగులు
వైసీపీ సర్కార్ కు వరుస తలనొప్పులు ఎదురువుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కొన్ని పరిణామాలు అధికార పార్టీ వైసీసీ లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు , అవుట్ సోర్స్ ఉద్యోగులు వారి సమస్యలు పరిష్కలించాలని ప్రభుత్వం ఫై ఒత్తిడి తెస్తున్నారు. ఆనాడు పాదయాత్ర లో పలు హామీలు కురిపించారని..అలాగే ఎన్నికల ప్రచారంలో మరికొన్
Date : 25-12-2023 - 1:29 IST -
AP Politics: జగన్ ఒక్కడే ఆరుగురు పీకేలతో సమానం: వైసీపీ మంత్రులు
AP Politics: తెలుగుదేశం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ను నియమించుకోవడం అధికార వైఎస్సార్సీకి ఎలాంటి ఇబ్బంది లేదని, “రాజకీయ, ఎన్నికల వ్యూహాలను రూపొందించడంలో సీఎం జగన్ ఆరుగురు కిశోర్లతో సమానం” అని రాష్ట్ర మంత్రులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన వెంట ఉన్నారని మంత
Date : 25-12-2023 - 10:50 IST -
TDP Anakapalli MP Candidate : అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్..?
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. 2024లో అధికారమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే యువగళం
Date : 25-12-2023 - 10:08 IST -
TDP : ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోనస్ – ఆనం వెంకటరమణారెడ్డి
2024 ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిఆ విశ్వాసం వ్యక్తం చేవారు.
Date : 25-12-2023 - 9:34 IST -
Christmas : ఏపీ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకల.. చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నక్రైస్తవ సోదరులు
ఏపీ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. తెల్లవారుజామున నుంచే క్రైస్తవ సోదరులు చర్చిలకు క్యూకట్టారు. క్రిస్మస్
Date : 25-12-2023 - 9:25 IST -
Lokesh – Sharmila : నారా ఫ్యామిలీకి వైఎస్ షర్మిల క్రిస్మస్ గ్రీటింగ్స్
Lokesh - Sharmila : క్రిస్మస్ పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Date : 25-12-2023 - 7:43 IST -
Chandrababu Chandi Yagam : చంద్రబాబు ఇంట్లో ముగిసిన మహా చండీయాగం
మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంట్లో గత మూడు రోజులుగా మహా చండీయాగం (Maha Chandi Yagam) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ యాగం పూర్తయింది. ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని బాబు సన్నాహాలు చేస్తున్నారు..ప్రజల ప్రసన్నం తో పాటు దేవుడి అనుగ్రహం సైతం పొందేందుకు పూజలు చేయడం మొదలుపెట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం
Date : 24-12-2023 - 7:40 IST