PM Modi: ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్న ఏకైక అజెండా ఇదేః ప్రధాని మోడీ
PM Modi on Congress : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్'(Vikasit Bharat Vikasit Rajasthan) కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లో రూ.17 వేల కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోడీ. రోడ్ల నిర్మాణం, రైల్వేల అభివృద్ధి, సోలార్ ఎనర్జీ, తాగునీరు, పెట్రోలియం సహజ వాయువు వంటి వివిధ రంగాలకు చెందిన అభివృద్ధి పనులు ఇందుల
-
Congress Bank Accounts : కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. 210 కోట్లు జామ్!
Congress Bank Accounts : ఎలక్టోరల్ బాండ్ల విక్రయాల ద్వాారా రాజకీయ పార్టీలు విరాళాలను సేకరించే పద్ధతిని సుప్రీంకోర్టు గురువారం రద్దు చేయడంతో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది.
Published Date - 12:23 PM, Fri - 16 February 24 -
Farmers Protest:రైతు సంఘాలతో కేంద్రం చర్చలు అసంపూర్ణం.. 18న మరోసారి భేటీ
Farmers Government Talks : చండీగఢ్లో కేంద్రమంత్రులు రైతు సంఘాల(Farmers Unions)నేతలతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై రైతు సంఘాల నేతలు అభ్యంతరం �
Published Date - 10:32 AM, Fri - 16 February 24 -
Submarine Missile : సముద్ర గర్భం నుంచి సంధించే మిస్సైల్.. వచ్చే నెలలోనే టెస్టింగ్
Submarine Missile : మిస్సైల్ టెక్నాలజీని పెంచుకోవడంపై భారత్ ఫోకస్ పెంచింది.
Published Date - 09:34 AM, Fri - 16 February 24 -
Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) వెలుగు చూసింది. ఇందులో 11 మంది సజీవదహనమయ్యారు. చాలా మంది ఇప్పటికీ కనిపించలేదు.
Published Date - 08:25 AM, Fri - 16 February 24 -
403 Deaths : విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థుల మృతి.. 91 మరణాలు కెనడాలోనే
403 Deaths : గత నెల రోజుల వ్యవధిలో అమెరికాలో ఆరుగురు భారతీయ యువకులు దుర్మరణం పాలయ్యారు.
Published Date - 08:18 AM, Fri - 16 February 24 -
Selfie Cop : సెల్ఫీ వీడియో దుమారం.. ఇద్దరి మృతి, 25 మందికి గాయాలు
Selfie Cop : ఒక హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో ఉద్రిక్తత ఏర్పడింది.
Published Date - 07:49 AM, Fri - 16 February 24 -
Congress: కాంగ్రెస్ పార్టీ పై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
Congress: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావడం ఖాయమని ఆ పార్టీ మాజీ లీడర్, డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార్టీని వీడడం ఆ పార్టీ దురదృష్టకరం అన్నా�
Published Date - 12:16 AM, Fri - 16 February 24 -
Sonia Gandhi: రాయ్బరేలీ నియోజకవర్గ ప్రజలకు సోనియా గాంధీ భావోద్వేగ లేఖ
Emotional-Mmessage రాజ్యసభకు నిన్నఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు రాయ్బరేలీ(rae bareli) నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. 1999 నుంచి లోక్ సభకు పోటీ చేస్తూ వస్తోన్న ఆమె ఈసారి పార్లమెంట్ ఎన్�
Published Date - 02:27 PM, Thu - 15 February 24 -
Supreme Court : ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రద్దు – సుప్రీం తీర్పు వెల్లడి
ఎలక్ట్రోరల్ బాండ్స్ (Electoral Bonds) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. వీటి అమ్మకాలపై నిషేధం విధించింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొన్ని వారి వివరాలను ఈసీకి వెంటనే అందించాలని SBIని ఆదేశించింది. అలాగే మార్చ�
Published Date - 11:48 AM, Thu - 15 February 24 -
Electoral Bonds : నేడే సుప్రీంకోర్టులో ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై తీర్పు!
supreme courts: నేడు సుప్రీం కోర్టు ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై తీర్పు వెలువరించనుంది. ఎలక్టోరల్ బాండ్ల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గతేడాది నవంబర్లో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్(Chief Justice Chandrachud)ఆధ్వర్యంలోన�
Published Date - 10:36 AM, Thu - 15 February 24 -
Temple In UAE: అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన ప్రధాని.. ఆలయ విశిష్టతలివే..!
యూఏఈలోని అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని (Temple In UAE) ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఇక్కడ పూజలు చేశాడు.
Published Date - 08:31 AM, Thu - 15 February 24 -
Delhi: కేంద్రానికి రాకేశ్ టికాయత్ వార్నింగ్, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ఫైర్
Delhi: భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. నిరసన తెలియజేస్తున్న అన్నదాతలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం, 2020 ఆందోళనల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసు�
Published Date - 11:56 PM, Wed - 14 February 24 -
BJP: రాజ్యసభ ఎన్నికలకు కీలక అభ్యర్థులను ఫిక్స్ చేసిన బీజేపీ అధిష్ఠానం
BJP: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కీలక అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనుండగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభ
Published Date - 11:49 PM, Wed - 14 February 24 -
Notification:యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
UPSC CSE Notification: ఇండియన్ సివిల్ సర్వీసుల్లో 1,056 పోర్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం నుంచి వచ్చే నెల మార్చి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవ
Published Date - 04:42 PM, Wed - 14 February 24 -
Bharat Bandh : ఈనెల 16న భారత్ బంద్.. రైతు సంఘాల పిలుపు
Bharat Bandh : రైతుల ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలతో ఎక్కడికక్కడ అణచివేస్తోంది.
Published Date - 04:16 PM, Wed - 14 February 24