-
Bengaluru Win: సన్రైజర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.
-
Team India: 2024 టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ఇదేనా..?
2024 ఐసీసీ T20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎప్పుడైనా ప్రకటించవచ్చు.
-
Lok Sabha Election: రేపే రెండో దశ పోలింగ్.. లిస్ట్లో ఏయే రాష్ట్రాలు ఉన్నాయంటే..?
లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. ఏప్రిల్ 19న మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
-
-
-
Psychological Disorders: ధూమపానం, పొగాకు మానసిక సమస్యలకు కారణమవుతాయా..? నివేదికలు ఏం చెబుతున్నాయి..!
సెంటర్ ఫర్ నైబర్హుడ్ మెడికేషన్ అండ్ సైకియాట్రిస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ AIIMS నిర్వహించిన పరిశోధన ప్రకారం 491 మంది యువకులలో 34% మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.
-
SRH vs RCB: ఐపీఎల్లో నేడు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్.. ఈ మ్యాచ్లో ఓడితే ఆర్సీబీ ఇంటికే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో ఈరోజు (ఏప్రిల్ 25) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది.
-
IRCTC Tour: ఈ సమ్మర్లో 10 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..!
ఐఆర్సీటీసీ పర్యాటకుల కోసం సౌత్ ఇండియా ట్రావెల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా పర్యాటకులు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శిస్�
-
Amit Shah: తెలంగాణపై బీజేపీ దృష్టి.. నేడు సిద్దిపేటకు అమిత్ షా
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తొలి బహిరంగ సభకు సిద్దిపేట వేదికైంది.
-
-
Jawa Yezdi Motorcycles: జావా బైక్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. రేపు ఫ్రీ పార్ట్ రీప్లేస్మెంట్, ఎక్కడంటే..?
భారతదేశంలో జావా యెజ్డీ మోటార్సైకిల్ ను కలిగి ఉన్నవారికి ముఖ్యమైన వార్త ఉంది.
-
Rishabh Pant: కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన రిషబ్.. ఇలా ఆడితే ఎలా పంత్..!
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేశాడు. ఈ సమయంలో పంత్.. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్లో భా
-
Railway Department: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. తాగునీటి వృథాను అరికట్టేందుకు మాస్టర్ ప్లాన్..!
రైళ్లలో తాగునీటి వృథాను ఆదా చేసేందుకు రైల్వే శాఖ ఒక ముఖ్యమైన చొరవ తీసుకుంది.