-
SBI Card: మీరు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా UPI చెల్లింపు చేయవచ్చు.. లింక్ చేసే సులభమైన ప్రక్రియను తెలుసుకోండిలా..!
SBI కార్డ్ (SBI Card), నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) SBI రూపే క్రెడిట్ కార్డ్ని UPIతో లింక్ చేస్తున్నట్లు ప్రకటించాయి.
-
China Floods: చైనాలో వరదల బీభత్సం.. 29 మంది మృతి, 16 మంది మిస్సింగ్
చైనాలోని హెబీ ప్రావిన్స్లో వరదలు (China Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక్కడ వరదల కారణంగా ఇప్పటివరకు 29 మంది చనిపోయారు. దీనితో పాటు హెబీలో వరదల కారణంగా 16 మంది అదృశ్యమయ్యారు.
-
GST Amendment: జిఎస్టిలో రెండు మార్పులు.. ఆమోదం తెలిపిన లోక్సభ..!
వస్తు, సేవల పన్నులో అవసరమైన రెండు మార్పుల (GST Amendment)కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
-
-
-
Tomatoes: ఢిల్లీలో తగ్గనున్న టమాటా ధరలు.. 60 టన్నుల టమాటాలు దిగుమతి..!?
దేశంలో టమాటాల (Tomatoes) ధరలు ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో టమాట కిలో రూ.150కి పైగా విక్రయిస్తున్నారు.
-
Coffee: నిద్ర లేవగానే కాఫీ తాగడం మానేయండి.. లేకపోతే ఈ సమస్యలు తప్పవు..!
ప్రతి ఒక్కరి ఉదయం భిన్నంగా ప్రారంభమవుతుంది. కొంతమంది నడక తర్వాత నిమ్మరసం తాగుతారు. మరికొందరు బెడ్పైనే కాఫీ (Coffee) కోసం తహతహలాడుతుంటారు.
-
India: ఫైనల్ కి చేరిన భారత హాకీ జట్టు.. మలేషియాతో ఢీ..!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత (India) హాకీ జట్టు ఫైనల్కు చేరుకుంది. ఇప్పుడు ఫైనల్లో మలేషియాతో తలపడనుంది.
-
Virat Kohli: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో మూడవ స్థానంలో కోహ్లీ.. మొదటి రెండు స్థానాల్లో ఉన్నది వీళ్ళే..!
విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అద్భుతమైన ఆటతీరుతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి ఎన్నో రికార్డులు సృష్టించాడు.
-
-
Milk Prices: పాల ధరలు కూడా పెరిగాయి.. ఏడాది కాలంలో 10 శాతం పెరిగిన రేట్స్..!
కొంతకాలంగా టమాటా, పచ్చి కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. మరోవైపు పాల ధర (Milk Prices) కూడా భారీగా పెరిగింది.
-
Discounts: మారుతి కార్లపై భారీ తగ్గింపు.. రూ. 64,000 వరకు ఆదా..!
దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఈ ఆగస్టులో తన నెక్సా లైనప్లోని ఇగ్నిస్, సియాజ్, బాలెనో వంటి కార్లపై రూ.64,000 వరకు తగ్గింపు (Discounts)ను అందిస్తోంది.
-
India Squad: ఆసియా కప్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇదేనా..?
ఆసియా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి 20 రోజుల కంటే తక్కువ సమయం ఉంది. అయితే ఇప్పటి వరకు బీసీసీఐ ఈ టోర్నీకి టీమిండియా జట్టు (India Squad)ను ప్రకటించలేదు.