Andhra Prdesh : ప్రకాశం జిల్లా బస్సు ప్రమాదం పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు దిగ్బ్రాంతి

ప్రకాశం జిల్లా దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 7 గురు మృతిచెందడపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 09:19 AM IST

ప్రకాశం జిల్లా దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 7 గురు మృతిచెందడపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పొదిలి కి చెందిన పెళ్లి బృందం బస్సు కాలువలోకి దూసుకువెళ్లిన ప్రమాదంలో 7గురు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 18 మందికి మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు నాయుడు కోరారు. వరుస ప్రమాదాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయన్న చంద్రబాబు….బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.