మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాస్నగర్ పట్టణంలో విషాదం నెలకొంది. భవనంలోని ఒక భాగం పక్క ఇంటిపై కూలిపోవడంతో 65 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అతని భార్య గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాశీరామ్ చౌక్ ప్రాంతంలో ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని, భవనంలోని కొంత భాగం పక్కనే ఉన్న ఇంటిపై పడిందని పోలీసులు తెలిపారు. గోపాల్ గబ్డా అనే వ్యక్తి మరణించగా.. అతని భార్య బర్ఖా (62) గాయపడ్డారు
Maharashtra Building Collapse : మహారాష్ట్రలో భవనం కూలి ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాస్నగర్ పట్టణంలో విషాదం నెలకొంది.

Crime Imresizer
Last Updated: 19 Sep 2022, 06:59 AM IST