CBSE Scholarship : ఇంటర్ సెకండియర్ లో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్. వారిలో అర్హులైన వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్కాలర్ షిప్ లను అందిస్తోంది. మంచి మార్కులతో ఇంటర్ లో పాసై , డిగ్రీ లేదా ఏదైనా ఉన్నత విద్యా కోర్సులో చేరిన విద్యార్థులు ఈ ఉపకారవేతనానికి అప్లై చేయొచ్చు. డిస్టెన్స్, కరస్పాండెన్స్ కోర్సుల్లో చేరినవారు కూడా ‘CBSE సెంట్రల్ సెక్టార్ స్కీమ్ స్కాలర్షిప్’ కోసం అప్లై చేయొచ్చు.
We’re now on WhatsApp. Click to Join