Site icon HashtagU Telugu

5 Killed : జ‌మ్ము కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 5గురు మృతి

Mexico Bus Crash

Road accident

జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కతువాలోని బిల్లావర్ ప్రాంతంలోని సిలా గ్రామం వద్ద మినీ బస్సు డ్రైవర్‌ అదుపు తప్పి ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. మినీ-బస్సు లోయలో పడిపోవడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇందులో గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మరణించాడని.. బస్సు మోండ్లీ నుండి ధను పరోల్ గ్రామానికి వెళ్తోందని పోలీసులు తెలిపారు.

Exit mobile version