ఈ తరం కుర్రకారుకు పునమ్ పాండే అంటే తెలియనివారు ఉండరు. ఈ బ్యూటీ అడల్డ్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. గతంలో భారత్ ప్రపంచకప్ గెలిస్తే బట్టలు విప్పుతానని ప్రామీస్ చేసి అందరి ద్రుష్టిని ఆకర్షించింది. అయితే అప్పట్లో బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ హాట్ బ్యూటీ వెనక్కి తగ్గింది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి అలాంటి ప్రామీస్ చేసింది. కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న ‘రియాలిటీ షో లాక్ అప్’లో తనకు ఎక్కువ ఓట్లు వస్తే టాప్లెస్ ఫొటోలు షేర్ చేస్తానని తేల్చి చెప్పింది. తనకు అత్యధిక ఓట్లు వస్తే నేషనల్ టెలివిజన్లో ప్రవేశిస్తానని ఈ సందర్భంగా అభిమానులను కోరింది పూనమ్. అయితే ఈ రియాల్టీ షో దాదాపుగా చివరి దశకు చేరుకుంది. శివమ్ శర్మ మొదటి ఫైనలిస్ట్గా నిలిచాడు. మునావర్ ఫరూఖీ కూడా పోటీలోకి రావడంతో మిగిలిన వారి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఈ వారాంతంలో లాక్ అప్ నుండి ఎలిమినేట్ అవుతుందనే భయంతోనే పూనమ్ ఈ కామెంట్స్ చేసింది. “అగర్ ఆప్ మెర్కో భర్ భర్ కే ఓట్లు దేతే హైన్, ఈజ్ బార్ టీ-షర్ట్ ఉటారుంగి, షాయద్ బ్రా భీ నహీ రహేగీ (మీరు ఓటేస్తే ప్రజలు ఓటు వేస్తారు. మీకోసం నేను నా టీ-షర్టును తీసివేస్తాను. ఈసారి, బహుశా నేను బ్రా కూడా ధరించను)” అంటూ రియాక్ట్ అయ్యింది ఈ బ్యూటీ. ఒకవేళ ప్రేక్షుకులు పూనమ్ కు ఓటేస్తే టాప్ లెస్ ఫొటోలు షేర్ చేస్తుందా? లేదా అనేది వేచిచూడాల్సిందేనని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఇటీవల పూనమ్ పాండే బహిరంగ ప్రదేశంలో స్నానం చేసి వార్తల్లోకి ఎక్కింది.
Fearless, brave & bold #PoonamPandey defining all of it!
Do support and do a lots vote for our fearless girl
To vote and Save Poonam Pandey
Press the voting button on ALT Balaji appOR
SMS LockUpp<space>Poonam and send to 56161 pic.twitter.com/c3boCvlYUW
— Poonam Pandey (@iPoonampandey) April 30, 2022