Site icon HashtagU Telugu

Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో 71వేల మంది డిపాజిట్లు గల్లంతు

Lok Sabha Election 2024

Elections Schedule

Elections 2024 : 1951-52 సంవత్సరంలో మనదేశంలో తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ  ఎన్నికల్లో దాదాపు 71 వేల మంది ఎంపీ అభ్యర్థులు  సెక్యూరిటీ డిపాజిట్లను(Elections 2024) కోల్పోయారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లను సాధిస్తేనే డిపాజిట్ దక్కినట్టు లెక్క. ఎన్నికల డిపాజిట్లను కాపాడుకోవడంలో జాతీయ పార్టీలు ముందు వరుసలో ఉన్నాయి. తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో సెక్యూరిటీ డిపాజిట్‌ కింద జనరల్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉండేది. ప్రస్తుతం అది జనరల్‌ అభ్యర్థులకు రూ.25 వేలు, ఎస్సీ/ఎస్టీలకు రూ.12,500లకు పెరిగింది. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు 91,160 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 71,246 (78 శాతం) మందికి   డిపాజిట్లే రాలేదు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : CAA – Supreme Court : 237 సీఏఏ వ్యతిరేక పిటిషన్లకు సమాధానమివ్వండి.. కేంద్రానికి సుప్రీం ఆదేశం

బీఎస్పీ ఫస్ట్.. కాంగ్రెస్ సెకండ్

Also Read :C-Vigil App : ‘సీ-విజిల్’ యాప్.. ఎన్నికల అక్రమాలపై మీరూ కంప్లయింట్ చేయొచ్చు