Site icon HashtagU Telugu

Krishnaveni : ‘ఎన్టీఆర్‌‌’ను ‘మనదేశం’తో పరిచయం చేసిన కృష్ణవేణి ఇక లేరు.. జీవిత విశేషాలివీ

Krishnaveni Ntrs Mana Desam Producer

Krishnaveni : ఎన్టీఆర్‌, ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి.లీలా.. చాలా ఫేమస్. వారందరూ కలకాలం తెలుగు సినీ ప్రియుల మనసుల్లో జీవించే ఉంటారు.  ఈ మహామహులను  టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘన నిర్మాత (ప్రొడ్యూసర్), అలనాటి నటి కృష్ణవేణి ఇక లేరు. ఆమె 102 ఏళ్ల వయసులో వయోభారంతో ఇవాళ (ఆదివారం) ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈరోజు ఉదయమే తమ మాతృమూర్తి కన్నుమూశారని ఆమె కుమార్తె  అనురాధ వెల్లడించారు. ‘మనదేశం’ మూవీలో ఓ చిన్న పాత్రలో ఎన్టీఆర్‌ నటించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి.లీలా ఈ సినిమాలో పాటలు పాడారు. ‘మనదేశం’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే, ఎన్టీఆర్‌కు జంటగా కృష్ణవేణి నటించారు. ఈ సినిమా 1949 నవంబరు 24న విడుదలైంది.

Also Read :Fake Interviews: ఫేక్ ఇంటర్వ్యూలు.. ఫేక్ జాబ్స్‌.. వందలాది యువతకు కుచ్చుటోపీ

కృష్ణవేణి నేపథ్యం.. 

Also Read :Satellite Telecom: మనకూ శాటిలైట్‌ టెలికాం.. ఛార్జీ ఎంత ? ఏ కంపెనీలు కనెక్షన్ ఇస్తాయి ?