Site icon HashtagU Telugu

Sushant Rajput: మిస్టరీగా సుశాంత్‌సింగ్ మరణం.. సీబీఐ కేసులు క్లోజ్

Sushant Singh Rajput Suspicious Death Cbi Case Mumbai Court

Sushant Rajput: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌‌‌పుత్ 2020 జూన్ 14న అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన మరణంలో ఎలాంటి కుట్ర కోణం లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తేల్చింది. సుశాంత్ మరణంపై దర్యాప్తు క్రమంలో నమోదు చేసిన  రెండు కేసులను మూసేసింది. సుశాంత్‌ మరణంతో నటి రియా చక్రవర్తికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేసుల క్లోజర్ రిపోర్టును ముంబై కోర్టులో సీబీఐ దాఖలు చేసింది.  దీనిపై ముంబై కోర్టు, సుశాంత్(Sushant Rajput) కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మొత్తం మీద ఐదేళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత  సీబీఐ ఇచ్చిన  ఈ నివేదిక సంచలనం క్రియేట్ చేసింది.సుశాంత్‌ మరణంపై మరోసారి చర్చకు బీజాలు వేసింది.

Also Read :Amaravati Update : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

సీబీఐ నివేదికలో ఏముంది ? 

Also Read :Mass Shooting : కారు కోసం కాల్పుల మోత.. ముగ్గురి మృతి, 15 మందికి గాయాలు

సుశాంత్ మరణం..ఆ తర్వాత..