Site icon HashtagU Telugu

PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

PM Modi

PM Modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని దర్శించుకోవడంతో పాటు నన్నూరులో కీలకమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ ఖరారైంది.

పర్యటన వివరాలు- శ్రీశైలంలో పూజలు

షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ అక్టోబర్ 16వ తేదీ ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు.

నన్నూరులో అభివృద్ధి కార్యక్రమాలు

Also Read: Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

తిరుగు ప్రయాణం

ప్రధాని పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రాకతో ఈ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ద్వారా అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానిక నాయకులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version