Site icon HashtagU Telugu

Most Influential People : ‘టైమ్’ టాప్-100 ప్రభావవంతమైన వ్యక్తులు వీరే..

Time 100 Most Influential People 2025 Indians India

Most Influential People : ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ‘టైమ్’ మ్యాగజైన్ విడుదల చేసింది. దీనిలో ఒక్క భారతీయుడికి కూడా చోటు దక్కలేదు.  అయితే భారత సంతతికి చెందిన రేష్మా కేవల్రమణికి ఈ లిస్టులో చోటు దక్కింది. ఆమె వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు. 11 సంవత్సరాల వయసులో రేష్మా భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అమెరికాలోని ప్రముఖ బయోటెక్ కంపెనీకి  సారథ్యం వహిస్తూ ఆమె ఖ్యాతిని గడించారు. సికిల్ సెల్ వ్యాధికి చికిత్స చేసే CRISPR ఆధారిత జన్యు సవరణ చికిత్స కోసం తొలిసారిగా ఆమె సారథ్యంలోని వెర్టెక్స్(Most Influential People) కంపెనీ అమెరికా ఎఫ్‌డీఏ FDA నుంచి అనుమతులు పొందింది.  ఇది జన్యు వైద్యంలో ఒక మైలురాయి లాంటిది.

Also Read :Nallari Family : మాజీ సీఎం కిరణ్ కుమారుడి పొలిటికల్ ఎంట్రీ.. స్కెచ్ అదేనా ?

టాప్-100లో ఉన్న ప్రముఖులు ఎవరు ? 

Also Read :MLA Adinarayana Reddy: సిమెంటు పరిశ్రమలకు బీజేపీ ఎమ్మెల్యే టార్చర్ !