Site icon HashtagU Telugu

Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం నిర్మాణ విశేషాలు ఇవిగో

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir : జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతోంది. ఆ రోజున భవ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసందర్భంగా ఆలయానికి సంబంధించిన పలు ప్రత్యేకతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Murder In School : స్కూల్‌లో విద్యార్థి కాల్పులు.. ఒకరి మృతి.. ఐదుగురికి గాయాలు

Also Read: DGPs Meet : ఒకే వేదికపైకి 450 మంది డీజీపీలు, ఐజీపీలు.. నేటి నుంచి కీలక భేటీ