Site icon HashtagU Telugu

Nagarjuna Sagar 70 Years : 70వ వసంతంలోకి నాగార్జుసాగర్ డ్యాం.. నెహ్రూ చెప్పిన ‘‘ఆధునిక దేవాలయం’’ విశేషాలివీ

Nagarjuna Sagar 70 Years December 10th Jawaharlal Nehru

Nagarjuna Sagar 70 Years : నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను భారత తొలి ప్రధానమంత్రి  జవహర్ లాల్ నెహ్రూ 1955 సంవత్సరం డిసెంబరు 10వ తేదీన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తయ్యాక.. 1967 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికారికంగా  ప్రారంభించారు. నెహ్రూ మాట్లాడుతూ.. జల ప్రాజెక్టులను దేశంలో ఏర్పాటు కాబోతున్న ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాలను జల సిరులతో సస్యశ్యామలం చేస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇవాళ 70వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈసందర్భంగా కథనమిది.

Also Read :20 Wives VS Husband : 20 మంది ఆధ్యాత్మిక భార్యలు.. మత నాయకుడికి 50 ఏళ్ల జైలుశిక్ష ?

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ విశేషాలు.. 

Also Read :Harmeet Dhillon: భారత వనిత హర్మీత్‌‌కు కీలక పదవి.. ట్రంప్ ప్రశంసలు.. ఆమె ఎవరు ?

Also Read :Telugu States : తెలంగాణ, ఏపీ విడిపోయి పదేళ్లు.. నేటికీ పరిష్కారానికి నోచుకోని సమస్యలివీ