Site icon HashtagU Telugu

Robbers In Trains : సంక్రాంతి రద్దీ.. రైళ్లలో దొంగల ముఠాలు.. పారా హుషార్

Robbers Gangs In Trains Passengers Sankranti 2025

Robbers In Trains : సంక్రాంతి వేళ రైళ్ల నుంచి బస్సుల దాకా.. బస్సుల నుంచి విమానాల దాకా ప్రతీచోటా ప్రయాణికుల రద్దీ ఉంది. ఈ భారీ రద్దీని దొంగలు అదునుగా వాడుకుంటున్నారు. దొంగతనాలకు తెగబడుతున్నారు. ప్రత్యేకించి రైళ్లలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయట. బంగారు ఆభరణాలు, పర్సులు, స్మార్ట్‌ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, లగేజీ బ్యాగులు వంటి వాటిని వాళ్లు టార్గెట్ చేస్తారట. అందుకే రైళ్లలో ప్రయాణించే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు.

Also Read :Handloom Mark : తెలంగాణ చేనేత వస్త్రాలపై ఇక ‘హ్యాండ్లూమ్‌ మార్క్‌’.. ఏమిటిది ?

తీరొక్క దొంగలు

Also Read :Satellites Handshake : ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’లో కీలక ఘట్టం.. రెండు శాటిలైట్ల కరచాలనం