Site icon HashtagU Telugu

Kidney Problems: తెలంగాణలో దడ పుట్టిస్తున్న కిడ్నీ కేసులు.. నిమ్స్ సంచలన నివేదిక

Kidney Cases Telangana Nims Hyderabad

Kidney Problems: తెలంగాణలో కిడ్నీ వ్యాధులు దడ పుట్టిస్తున్నాయి. గతంలో కిడ్నీ వ్యాధుల బాధితుల్లో ఎక్కువ మంది  50 ఏళ్లకు పైబడిన వారే ఉండేవారు. ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్లలోపు కిడ్నీ వ్యాధుల బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈమేరకు వివరాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి పరిశోధకులు ఒక నివేదికను విడుదల చేశారు.

Also Read :Coverts In Congress: కాంగ్రెస్‌లో కోవర్టులు.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యల్లో పచ్చి నిజాలు

నిమ్స్ నివేదికలోని కీలక అంశాలివీ..

Also Read :Telangana BJP Chief : తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఈటల రాజేందర్..అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్