Site icon HashtagU Telugu

IT Raids : మంత్రి సబిత బంధువుల ఇళ్లు.. ఓ ఫార్మా కంపెనీపై ఐటీ రైడ్స్

IT Raids

It Raids Hyderabad

IT Raids : తెలంగాణలో పోలింగ్‌కు 17 రోజుల టైమే మిగిలింది. ఈ కీలక సమయంలో హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్ మొదలయ్యాయి. ఓ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్, సిబ్బందికి చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఐటీ టీమ్స్ సోదాలు చేస్తున్నాయి. నగరంలోని దాదాపు 15 ప్రదేశాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ ఫార్మా కంపెనీకి సంబంధించిన ఆదాయపు పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదు అందడంతో రైడ్స్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులకు ఫార్మా కంపెనీలు ఫండింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందని.. అందులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు ఇంకొందరు చెబుతున్నారు. మరోవైపు మై హోం భూజాలో ఉన్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల ఐటీ రైడ్స్  వివరాలు.. 

Also Read: Whats Today : నట దిగ్గజం చంద్రమోహన్ అంత్యక్రియలు.. ఐటీ రైడ్స్ కలకలం