Site icon HashtagU Telugu

Trains Timings Changed : ఈరోజు నుంచి రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు.. ఇవి తెలుసుకోండి

Indian Railways New Trains Timings 2025 January 1st

Trains Timings Changed : రైళ్ల కొత్త టైమ్ టేబుల్ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వేతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ఈ మార్పు జరిగింది. మారిన రైళ్ల వేళలను తెలుసుకునేందుకు మనం ఐఆర్‌సీటీసీ, ఎన్‌టీఈఎస్  వెబ్‌సైట్లను చూడొచ్చు. ఇక్కడ ఉన్న (NTES – https://enquiry.indianrail.gov.in/mntes/) లింకును క్లిక్ చేస్తే నేరుగా ఎన్‌టీఈఎస్ వెబ్‌సైటులోకి వెళ్తారు. ప్రయాణికులు తాము తరచుగా రాకపోకలు సాగించే రైళ్ల టైమింగ్స్‌ను ఇందులో తెలుసుకోవచ్చు. 2025 సంవత్సరంలో  నమో భారత్ ర్యాపిడ్ రైల్ (వందే మెట్రో), అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ కలిపి మొత్తం 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌ను రైల్వే శాఖ నడపబోతోంది. ఈ అప్‌గ్రేడ్ చేసిన రైళ్ల ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.

ఇవి తెలుసుకోండి..

Also Read :New Year Celebrations: మొత్తం ఎన్ని దేశాల్లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రిగాయో తెలుసా?