Hyderabad: విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

యువకులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న నిందితులను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ , గంజాయితో ఇద్దరు నిందితులను

Hyderabad: యువకులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న నిందితులను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ , గంజాయితో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు . వారి వద్ద నుంచి 45 వేలు , 3 సెల్‌ఫోన్లు , బైక్ స్వాధీనం చేసుకున్నారు .

సమాచారం మేరకు క్యూబరాబాద్ ఎస్ ఓటీ వైద్య బృందం, బాలానగర్ పోలీసులతో కలిసి ఐడీపీఎల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని బాలానగర్ పోలీసులు విచారిస్తున్నారు.

Also Read: Kothapalli Subbarayadu : జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి