Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం!

ప్రస్తుతం సర్వదర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.

  • Written By:
  • Publish Date - December 12, 2022 / 08:30 AM IST

ప్రస్తుతం సర్వదర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. కంపార్ట్ మెంట్లో వేచి ఉన్న భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు వారికి కేటాయించిన టైం ప్రకారం 4 నుండి 5 గంటల సమయం పడుతుంది.

నిన్నటి రోజున 72,466 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,123 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్నటి రోజు హుండీ ద్వారా శ్రీవారి భక్తులు 4.29 కోట్ల రూపాయలు కానుకలు సమర్పించారు.