PM Modi:దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రశంస

కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ 150 కోట్ల మార్కును దాటినందుకు ప్రధాని మోడీ ప్రజలకు అభినందనలు తెలిపాడు.

Published By: HashtagU Telugu Desk

కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ 150 కోట్ల మార్కును దాటినందుకు ప్రధాని మోడీ ప్రజలకు అభినందనలు తెలిపాడు.
వ్యాక్సిన్ ప్రక్రియలో ఇదొకర మైలురాయిగా అభివర్ణన చేసాడు.
వ్యాక్సిన్ల కారణంగా అనేకమంది ప్రాణాలు నిలిచాయన్న ప్రధాని అన్నారు.అయినప్పటికీ కోవిడ్-19 ప్రోటోకాల్ పాటించాల్సిందేనని వెల్లడించాడు.వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములైన వైద్యులు, శాస్త్రవేత్తలు, సృష్టికర్తలు, హెల్త్‌కేర్ వర్కర్లు, వ్యాక్సిన్లు పొందిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని ఇంకా పోరాటం చేయాలని పిలుపు ఇచ్చాడు.అర్హత కల్గిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు తీసుకోవాల్సిందిగా ప్రధాని కోరాడు.
అందరం కలిసి కోవిడ్-19ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చాడు.

  Last Updated: 07 Jan 2022, 09:55 PM IST