టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారితో మోదీ ఆత్మీయంగా మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు కూతురుని ఆశీర్వదించారు. ఆ తర్వాత చిన్నారికి మోదీ చాక్లెట్లు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీ పార్టీ నేతలతోనే కాకుండా, ఇతర పార్టీల నాయకులతోనూ సౌమ్యంగా ఉంటారనేందుకు ఈ ఫొటో నిదర్శనం.
Pleased to have met Hon'ble PM @narendramodi ji for a courtesy visit. pic.twitter.com/bcyMQ4HUXr
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) April 5, 2022