Site icon HashtagU Telugu

Telangana: ప్రభుత్వ విధానాల పై మధ్యప్రదేశ్ సీఎం జోక్యం

Template (41) Copy

Template (41) Copy

తెలంగాణలో నూతన జోనల్ విధానం ద్వారా చేపడుతున్న ఉద్యోగ బదిలీలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న బదిలీల ప్రక్రియ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందిని పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బదిలీలు జరుపుతున్న విధానం పూర్తిగా అశాస్త్రీయమని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి సంబంధించి ముందుగా ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకోకుండా బదిలీలు చేపట్టడం సరికాదని అన్నారు.

Exit mobile version