Site icon HashtagU Telugu

Hyderabad: మొయినాబాద్‌లో 37 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య

Hyderabad (26)

Hyderabad (26)

Hyderabad: మొయినాబాద్‌లోని 37 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మొయినాబాద్‌లోని చిల్కూర్‌కు చెందిన మైకల రాజు (37) తన భార్యతో కొన్ని వారాల క్రితం గొడవ జరిగింది. అయితే ఆమె తల్లి వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. శనివారం మధ్యాహ్నం రాజు అత్తమామల ఇంటికి వెళ్లి తనతో పాటు ఇంటికి రావాలని భార్యను కోరాడు. అయితే ఆమె తిరస్కరించింది. దీంతో రాజు కుటుంబ సమస్యలతో డిప్రెషన్‌లోకి వెళ్లి యాసిడ్ తాగాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్దారించాడు.

Also Read: world cup 2023: సెంచరీ మ్యాచ్ లో రోహిత్ అదుర్స్.. హిట్ మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ పై ప్రశంసలు