Mulugu: మూలుగు జిల్లా సీఆర్పీఎఫ్ క్యాంప్ లో కాల్పుల క‌ల‌క‌లం.. !

ములుగు జిల్లా వెంకటాపురంలోని సీఆర్పీఎఫ్ 39 బెటాలియ‌న్ లో కాల్పులు క‌ల‌క‌లం రేపాయి.

Published By: HashtagU Telugu Desk
Download Imresizer (3)

Download Imresizer (3)

ములుగు జిల్లా వెంకటాపురంలోని సీఆర్పీఎఫ్ 39 బెటాలియ‌న్ లో కాల్పులు క‌ల‌క‌లం రేపాయి.ఈ బెటాలియ‌న్ లో ప‌ని చేస్తున్న ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్ ఒక‌రిపై ఒక‌రు కాల్పులు జ‌రుపుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఎస్ ఐ ఉమేష్ చంద్ర మ‌రణించ‌గా…కానిస్టేబుల్ స్టీఫెన్ కు తీవ్ర‌గాయాలైయ్యాయి. గాయ‌ప‌డిన కానిస్టేబుల్ ని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు అధికారులు తెలిపారు. కాల్పుల‌కు గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  Last Updated: 26 Dec 2021, 12:04 PM IST