Site icon HashtagU Telugu

Chandrababu House Remand : చంద్రబాబు హౌస్ రిమాండ్ కేసుఫై తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్

Chandrababu3

Chandrababu3

జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ను హౌస్ రిమాండ్ (Chandrababu House Remand) కోసం అనుమతి ఇవ్వాలని ఒక పిటిషన్ ను ఏసీబీ కోర్ట్ (ACB Court) లో చంద్రబాబు తరపు లాయర్లు వేశారు. దీనిపై చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా (Siddartha Luthra) , సీబీఐ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు, కానీ చంద్రబాబు తరపున లాయర్లు ఇస్తున్న వివరణ పట్ల సంతృప్తి చెందని ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి ఈ విచారణను మరియు ఈ పిటిషన్ పై ఇవ్వనున్న తీర్పును రేపు మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది.

ఈరోజు ఉదయం నుండి కూడా వాడివేడిగా ఇరువర్గాల వాదనలు జరిగాయి. సాయంత్రం 4:30 గంటలకు తీర్పు వస్తుందని కూడా ప్రకటించారు కానీ.. చివరి నిమిషంలో మళ్లీ ఇరువర్గాల నుంచి వాదనలను వినాల్సి వచ్చింది. దీంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. కోర్టు తీర్పుపై రేపటి వరకూ సస్పెన్షన్ కొనసాగనుంది. ఇరు లాయర్ల వాదనలు ఎలా ఉన్నాయనేది చూస్తే..

సిద్దార్థ్ లూథ్రా వాదనలు :

CBI తరుపు సుధాకర్ వాదనలు చూస్తే..

మొత్తం మీద ఇరు వర్గాలవారు గట్టిగానే తమ వాదనలు వినిపించారు. మరి రేపు తీర్పు ఇలా వస్తుందో చూడాలి.

Read Also :  Skill Development Case : మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ చెప్పిన కీలక విషయాలు