ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మరియు టీపీసీసీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి , టీపీసీసీ క్యాంపేయిన్ కమిటీ చైర్ మధు యాష్కీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బండ్రు శోభారాణి గారు ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చ్గేసి కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.