Site icon HashtagU Telugu

75 Years Parliament Journey : 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణం.. 5 ముఖ్యమైన పాయింట్లు ఇవే

Parliament

Parliament

75 Years Parliament Journey : రేపటి (సెప్టెంబరు 18) నుంచి భారత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఈనెల 22 వరకు జరగనున్న స్పెషల్ సెషన్ లో తొలిరోజు ప్రధాన చర్చ 75 ఏళ్ల భారత పార్లమెంటు ప్రస్థానంపై జరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో గత ఏడున్నర దశాబ్దాలలో భారత పార్లమెంటు తీసుకొచ్చిన సంస్కరణలు, ఆ సంస్కరణలతో వచ్చిన ఫలితాలు, సాధించిన మైలురాయిలకు సంబంధించిన ముఖ్య అంశాలను 5 పాయింట్లలో తెలుసుకుందాం..  

Also read : Pawan Kalyan: అటు కమలం.. ఇటు కామ్రేడ్స్.. మధ్యలో పవన్..!