Site icon HashtagU Telugu

PM Vidyalaxmi : ‘పీఎం – విద్యాలక్ష్మి’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఏమిటీ స్కీం ? ఎవరు అర్హులు ?

Pm Vidyalaxmi Students Loans Higher Education Loans

PM Vidyalaxmi : ‘పీఎం-విద్యాలక్ష్మి’  స్కీంకు లైన్  క్లియర్ అయింది. దీని అమలుకు కేంద్ర మంత్రి మండలి ఇవాళ పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ భేటీ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీం ద్వారా ఏటా 22 లక్షల మందికిపైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Also Read :Formula E Racing : ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ.. త్వరలో కీలక పరిణామాలు

ఏమిటీ స్కీం ? ఎవరు అర్హులు ?

Also Read :Corn Polymer : ప్లాస్టిక్‌కు నై.. కార్న్​ పాలిమర్‌‌కు జై.. పెరుగుతున్న వినియోగం

  • 101 నుంచి 200 వరకు జాతీయ స్థాయి ర్యాంకింగ్ కలిగిన రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు అన్ని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులు ఈ లోన్లకు అప్లై చేయడానికి అర్హులే.