Site icon HashtagU Telugu

Attacks On Trains : రైళ్లపై దాడులకు ఉగ్రకుట్ర.. టెర్రరిస్టు ఘోరీ వీడియో కలకలం

Rameshwaram Cafe Blast Attacks On Trains

Attacks On Trains : టెర్రరిస్టు ఫర్హతుల్లా ఘోరీ విడుదల చేసిన వీడియో కలకలం క్రియేట్ చేస్తోంది.  దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ అతడు ఆ వీడియోలో స్లీపర్ సెల్స్‌‌కు ఆదేశాలు ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. ఫర్హతుల్లా ఘోరీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితమే అతడు విడుదల చేసిన మూడు నిమిషాల సంచలన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read :MLC Kavitha : ఇవాళ ట్రయల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత విచారణ

భారతదేశంలోని రైళ్లు, పెట్రోలియం పైప్‌లైన్లపై దాడులు(Attacks On Trains) చేయాలని..  ప్రెజర్ కుక్కర్లు వాడి రామేశ్వరం కేఫ్ తరహా పేలుళ్లు జరపాలని ఆ వీడియో సందేశంలో ఫర్హతుల్లా ఘోరీ ప్రస్తావించడం గమనార్హం. ఈనేపథ్యంలో భారత నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. భారత్‌లో సీక్రెట్‌గా ఉంటున్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్‌‌కు ఈ పేలుళ్లు జరపడంలో పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ సహకారం అందించే ముప్పు ఉందని భారత నిఘా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆ కుట్రలను భగ్నం చేసేందుకు రెడీ అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

ఫర్హతుల్లా ఘోరీ ఎవరు ?

Also Read :Trump – Kamala : కమలతో డిబేట్‌కు నేను రెడీ.. ట్రంప్ కీలక ప్రకటన