Site icon HashtagU Telugu

NSAB : పాక్‌తో కయ్యం వేళ ఎన్‌ఎస్‌ఏబీ పునర్ వ్యవస్థీకరణ.. ఛైర్మన్‌గా అలోక్‌ జోషి.. ఎవరు ?

Indian Govt National Security Advisory Board Alok Joshi Nsab Research And Analysis Wing

NSAB : ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్‌పై దాడికి రెడీ అవుతున్న వేళ భారత సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్‌ఎస్‌ఏబీ)ను పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా అలోక్‌ జోషిని నియమిస్తున్నట్లు వెల్లడించింది.  ఈయన గతంలో భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) చీఫ్‌ హోదాలో కీలకమైన సేవలు అందించారు.  ఎన్‌ఎస్‌ఏబీలో(NSAB) ఏడుగురు సభ్యులు ఉంటారని కేంద్రం తెలిపింది. సభ్యులుగా పశ్చిమ భారత వాయుసేన విభాగం మాజీ  కమాండర్ పి.ఎం.సిన్హా,  దక్షిణ భారత ఆర్మీ మాజీ కమాండర్ ఏకే సింగ్, రేర్ అడ్మిరల్ మోంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్ అధికారులు రాజీవ్‌ రంజన్‌ వర్మ, మన్మోహన్‌ సింగ్‌, మాజీ ఐఎఫ్ఎస్‌ అధికారి బి.వెంకటేశ్‌ వర్మలను నియమించింది.

Also Read :IAS Vs 57 Transfers: 34 ఏళ్లలో 57 ట్రాన్స్‌‌ఫర్లు.. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా రిటైర్మెంట్

అలోక్‌ జోషికి ఈ పదవి ఎందుకిచ్చారో తెలుసా ?  

Also Read :Meta AI App : ‘మెటా ఏఐ’ యాప్‌ వచ్చేసింది.. ఫీచర్లు ఇవీ