Site icon HashtagU Telugu

Bofors Scam: బోఫోర్స్‌ స్కాం.. ఒక్క సాక్ష్యంపై సీబీఐ కన్ను.. అమెరికాకు రిక్వెస్ట్

Bofors Scam Cbi Judicial Request Us Trump India

Bofors Scam: రాజీవ్‌గాంధీ భారత ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బోఫోర్స్‌ కుంభకోణం జరిగింది. దానిపై మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఫోకస్ పెట్టింది. ఈ కేసుకు సంబంధించి అమెరికాలోని ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌ మైఖెల్ హెర్ష్‌మన్‌ నుంచి కీలక సమాచారాన్ని సేకరించేందుకు అమెరికా సాయాన్ని సీబీఐ కోరింది. మైఖెల్ హెర్ష్‌మన్‌ నుంచి ఆధారాలను తీసుకునేందుకు అనుమతి కావాలంటూ అమెరికాలోని కోర్టుకు భారత సీబీఐ న్యాయపరమైన రిక్వెస్ట్ పంపింది. అమెరికా కోర్టుకు సీబీఐ లెటర్‌ రొటేటరీని పంపింది. కేసులను  దర్యాప్తు చేయడంలో సహకారాన్ని కోరుతూ ఒక దేశంలోని కోర్టు, మరో దేశంలోని కోర్టుకు లిఖిత పూర్వకంగా పంపే అభ్యర్థననే  లెటర్‌ రొటేటరీ (ఎల్‌ఆర్‌) అంటారు. దీన్ని అమెరికా కోర్టుకు పంపేందుకు ఈ ఏడాది జనవరి 14న సీబీఐకి భారత హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీన ఎల్‌ఆర్‌ను అమెరికా కోర్టుకు పంపారు. అమెరికా కోర్టు వైపు నుంచి స్పందన రావాల్సిఉంది.

Also Read :Friendship Scam : కొంపముంచిన ఆన్‌లైన్ ఫ్రెండ్‌.. బాలికకు రూ.80 లక్షలు కుచ్చుటోపీ

ఎవరీ మైఖెల్ హెర్ష్‌మన్‌  ?

Also Read :Pawan : పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ – జగన్

ఏమిటీ స్కాం..