Site icon HashtagU Telugu

Curries: రాత్రి చేసిన కూరని పొద్దున్నే తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే?

Mixcollage 07 Feb 2024 08 52 Pm 6016

Mixcollage 07 Feb 2024 08 52 Pm 6016

మామూలుగా కొందరు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వేడివేడిగా తయారు చేసుకొని తింటూ ఉంటారు. ఆఫీసులకు వెళ్లేవారు లేదా పని మీద బయటకు వెళ్లేవారు రెండు పూటలకు లేదంటే మూడు పూటలకు కూడా తయారు చేసుకుని తినే వాళ్ళు కూడా ఉన్నారు.. అంటే ఉదయాన్నే కర్రీలు ఏవైనా చేస్తే మధ్యాహ్నం, సాయంత్రం కూడా వాటినే తింటూ ఉంటారు. లేదంటే ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి కర్రీలు ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చాలామంది ఉదయాన్నే హడావిడిగా వెళ్లిపోవడం కోసం రాత్రి చేసి పెట్టి ఆ కూరలను ఉదయాన్నే తింటూ ఉంటారు.

అయితే రాత్రి చేసిన కూరలను ఉదయనే తినడం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. మరి రాత్రి చేసిన కూరలు ఉదయాన్నే తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాంటప్పుడు ఉదయం పూట మీరు వంట చేసుకున్నప్పుడు ఈ పదార్థాలు సాయంకాలం సరిపడ వండుకొని వాటిని బయట ఉంచేసిన చలికాలంలో మూడు నెలల చెడిపోవు. ఫ్రిజ్ లు ఉన్నవారు ప్రజలు పెట్టచ్చు. ఫ్రిజ్లో పెట్టకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అందులో ఉపయోగపడే సూక్ష్మ జీవులు ఎంత పెరగాలో అంతే పెరుగుతాయి. వాటికి బెనిఫిట్ బాగా వస్తుంది. మనకి.

అందుకని ఫ్రిజ్లో పెడితే ఈ బ్యాక్టీరియా అట్లా పెరగవు. కాబట్టి చలికాలం ఉదయం పూట వారి 10, 11 వంట చేసిన వెంటనే సాయంకాలం ఎంత కూర కావాలో రెండు రకాలు అనుకుంటే రెండు మూడు ని ఒక మంచి హాట్ బౌల్ ఒకటి తీసుకొచ్చేసి వెంటనే అందులో పెట్టకుండా మూత పెట్టేసి బయటే ఉంచండి. అలాగే కొన్ని పచ్చళ్ళు మాత్రం కొబ్బరి ఇవి ఇవి సెనగపప్పు వేరుసెనగపప్పు పచ్చి కొబ్బరి ఇట్లాంటి వేసినప్పుడు అవి మాత్రం చెడిపోతాయి. వీటిని మాత్రం ఉంచకండి. రాత్రి చేసిన కూర, అన్నం మర్నాడు తినడం వలన మంచి బ్యాక్టీరియా పెరిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కాబట్టి రాత్రి చేసిన కూర కానీ అన్నం కానీ మరుసటి రోజు తిన్నట్లయితే ఆరోగ్యానికి కావలసిన అన్ని విటమిన్లు పుష్కలంగా అందుతాయ.