Site icon HashtagU Telugu

4 Crore Deaths : 2050 నాటికి 4 కోట్ల మంది బలి.. ఆ మహమ్మారితో ముప్పు : ది లాన్సెట్

Drug Resistant Superbugs 4 Crore Deaths By 2050

4 Crore Deaths : ఈకాలంలో యాంటీ బయోటిక్స్‌ను ఎడాపెడా వాడేస్తున్నారు. మితిమీరిన స్థాయుల్లో యాంటీ బయోటిక్స్‌‌ను వాడిన వారిలో బ్యాక్టీరియా లేదా వ్యాధికారక జాతులు బలహీనపడటం లేదు. యాంటీ బయోటిక్స్‌ను తట్టుకొని అవి జీవించగలుగుతున్నాయి. దీనివల్ల ఆయా ఆరోగ్య సమస్యలు తగ్గే ఛాన్స్ లేకుండాపోతోంది. అలాంటి మొండి బ్యాక్టీరియాలు, వ్యాధికారక జాతులను సూపర్‌బగ్స్(4 Crore Deaths) అని పిలుస్తున్నారు. ఈ సూపర్ బగ్స్ వల్ల ఏర్పడే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) ఇన్ఫెక్షన్లు ప్రపంచ ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతున్నాయి.  యాంటీ బయోటిక్‌లను తట్టుకొని జీవిస్తున్న సూపర్‌బగ్‌ల వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ల కారణంగా రాబోయే 25 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు వివరాలతో ‘ది లాన్సెట్’ జర్నల్‌లో ఓ అధ్యయన నివేదిక పబ్లిష్ అయింది.

Also Read :Commonwealth Games 2026: గ్లాస్గోలో 2026 కామన్వెల్త్‌ క్రీడలు!

అధ్యయన నివేదిక ప్రకారం..

Also Read :Hyderabad: రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో వైన్స్ బంద్.. సీపీ ఆనంద్ ఉత్తర్వులు

Also Read :Jani Master : జానీ మాస్టర్ బాగోతాలు తెలిస్తే ‘ఛీ’ కొట్టకుండా ఉండలేరు ..!!