Site icon HashtagU Telugu

Upcoming Kumbh Melas: ముగిసిన మహా కుంభమేళా.. తదుపరి కుంభమేళాలు ఇవే..

Upcoming Kumbh Melas Prayagraj Maha Kumbh Mela 2025

Upcoming Kumbh Melas:  పరమ పవిత్రమైన ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా ఈరోజు(ఫిబ్రవరి 26)తో ముగియనుంది.  144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మేళాలో 65 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. జనవరి 13న మొదలైన ఈ మేళాలో ఎంతోమంది వీఐపీలు కూడా భక్తిభావంతో పాల్గొన్నారు.  ఈ మేళా కోసం ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. తదుపరిగా జరగబోయే కుంభ మేళాల గురించి తెలుసుకుందాం..

Also Read :PK Vs Dhoni : ధోనీని దాటేస్తా.. విజయ్‌ను గెలిపిస్తా.. ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు

తదుపరి కుంభమేళాల గురించి.. 

Also Read :MLC Vote : ‘ఎమ్మెల్సీ’ ఓటు వేయబోతున్నారా ? ఇవి తప్పకుండా తెలుసుకోండి

తదుపరి మహాకుంభ మేళా మట్టి మీదే.. ప్రధానికి వాంగ్​చుక్  లేఖ

మహా కుంభమేళా నేపథ్యంలో లద్దాఖ్​కి చెందిన పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్​ వాంగ్​చుక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. 144ఏళ్ల తర్వాత మహా కుంభమేళా జరిగే సమయానికి నదులు ఎండిపోయే ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు.  మట్టి మీద మహాకుంభ మేళాను చేసుకోవాల్సి రావొచ్చన్నారు. భార‌త్‌లోని ప్రధాన నదులకు మూలమైన హిమాలయ హిమానీనదాలు కరిగిపోతున్నాయనే విషయాన్ని ప్రధాని మోడీ గుర్తుంచుకోవాలని వాంగ్ చుక్ సూచించారు. హిమానీనదాలను కాపాడుకోవాలని కోరారు.