మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహారావు మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. బండారు దత్తత్రేయ నిర్వహించిన అలాయ్-బలాయ్ కార్యక్రమంలో వీరిద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. అయితే దీనిపై రాంగోపాల్ వర్మ స్పందించారు. హే గరికపాటి నువ్వు గడ్డి పరికతో సమానం అంటూ ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు.
హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా @KChiruTweets నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి 😡😡😡😌😌😌
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
సారీ నాగబాబు గారు…చిరంజీవిని అవమానించిన గుర్రంపాటిని క్షమించే ప్రసక్తే లేదు…చిరంజీవిని అవమానించినవాడు మా ద్రుష్టిలో గడ్డిపరకతో సమానం తగ్గేదేలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐ యాం సారీ @NagaBabuOffi గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో @KChiruTweets ని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, *త్తగ్గేదెలె…* 😡😡😡💪💪💪 https://t.co/hyJ8ORvA6N
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022
బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో అంతేకానీ పబ్లిసిటీ కోసం మొరగొద్దు. చిరంజీవి గురించి తెలుసుకో అంటూ మండిపడ్డారు. హేగుగురుపాటి నరసింహారావు తమరు గడ్డిపరిక అయితే మా చిరంజీవి నరసింహా…ఆ మిగిలిన రావుని మీ పంచజేబులో పెట్టుకో అంటూ హెచ్చరించారు రాంగోపాల్ వర్మ.
హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ @KChiruTweets ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో
— Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022