Site icon HashtagU Telugu

Whats Today : వరల్డ్ ‌కప్‌లో రెండు కీలక మ్యాచ్‌లు.. విశాఖకు ఉప రాష్ట్రపతి రాక

Whats Today

Whats Today

Whats Today : ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ  ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఉదయం 10.30కి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచిన ఆస్ట్రేలియా ఈసారి కూడా విజయంపై కన్నేసింది. న్యూజిలాండ్ కూడా ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు చేరువ కావాలనే పట్టుదలతో ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Cool Breeze : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు.. ఇంకెన్ని రోజులు ?