Site icon HashtagU Telugu

AP Elections : జగన్‌పై 26 మంది.. చంద్రబాబుపై 12 మంది.. షర్మిలపై 13 మంది పోటీ

Ap Elections

Ap Elections

AP Elections : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులు నిలిచారు ? అనే వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.  నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 454 మంది అభ్యర్థులు,  175 అసెంబ్లీ స్థానాల్లో  2,387 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని తెలిపింది. మే 13 న జరగనున్న ఎన్నికల్లో వీరంతా పోటీ పడతారని పేర్కొంది. అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో 318 మంది, లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో 49మంది వాటిని ఉపసంహరించుకున్నారు.  ఏప్రిల్ 29తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.

We’re now on WhatsApp. Click to Join

చంద్రబాబు, జగన్ పోటీ చేసే స్థానాల్లో.. 

Also Read :Manipur Cops : మహిళలను అల్లరిమూకలకు అప్పగించింది పోలీసులే : సీబీఐ

Also Read :Delhi Liquor Case: కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఈడీకి సుప్రీం కోర్టు షాక్