Chandrababu: ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ పూర్తయింది . ఆపరేషన్ తర్వాత రెండు గంటలపాటు ఆసుపత్రిలో పరిశీలన కోసం ఉన్నాడు. అనంతరం కాన్వాయ్లో ఇంటికి బయలుదేరారు. ఎల్వీ ప్రసాద్ వైద్యులు జూన్ నెలలో చంద్రబాబు నాయుడు ఎడమ కంటికి ఆపరేషన్ చేయగా , ఈరోజు కుడి కంటికి ఆపరేషన్ చేశారు. నిన్న ఏఐజీలో చంద్రబాబుకు వైద్యులు చర్మ పరీక్షలు నిర్వహించారు.
Also Read: BRS Minister: పాలకుర్తిలో జోరుగా ఎర్రబెల్లి ప్రచారం, పలువురు బీఆర్ఎస్ లో చేరిక