Site icon HashtagU Telugu

Andhra Odisha Border : ‘ఆంధ్రా-ఒడిశా బార్డర్‌‌’లో గుప్పుమంటున్న గంజాయి.. సంచలన నివేదిక

Andhra Odisha Border Cannabis Smuggling In India 2023 24 Report

Andhra Odisha Border : ఆంధ్రా-ఒడిశా బార్డర్‌‌లో (ఏవోబీ) గంజాయి గుప్పుమంటోంది.  2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 30 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో అత్యధిక శాతం ఆంధ్రా-ఒడిశా బార్డర్ నుంచి సప్లై అయిందే. ఈమేరకు వివరాలతో  ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌’ (డీఆర్‌ఐ) ఒక నివేదికను విడుదల చేసింది.  ‘‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా-2023-24’’ పేరుతో ఈ నివేదికను రిలీజ్ చేసింది.

Also Read :Mass Jailbreaks : పరారీలోనే 700 మంది ఖైదీలు.. వారిలో 70 మంది ఉగ్రవాదులు!

డీఆర్ఐ నివేదికలోని కీలక అంశాలివీ.. 

Also Read :Train General Coaches : గుడ్ న్యూస్.. ఇక ప్రతి రైలులో నాలుగు జనరల్‌ బోగీలు