మూడేళ్ల చిన్నారి తన తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చాక్లెట్స్ ను దొంగిలించినందుకు తన తల్లిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లమని, తండ్రిని ప్రతిరోజు బలవంతం చేయడంతో బాలుడి తండ్రి తన కొడుకుతో పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బర్హంపూర్లో చోటుచేసుకుంది. తల్లి తన చెంపను కొట్టిందని, బాలుడు ఒక కాగితంపై సంతకం చేశాడు. దీంతో మహిళా పోలీసు అధికారి తన ఫిర్యాదును నమోదు చేసినట్లు నటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
अम्मी ने 3 साल के बच्चे की चॉकलेट छुपाई तो बच्चा FIR कराने थाने पहुंच गया। 😅
थाने पहुंच कर उसने कहा मम्मी ने मेरी टॉफी चुरा ली।
वीडियो MP के बुरहानपुर का। pic.twitter.com/pswNYlTkgb
— काश/if Kakvi (@KashifKakvi) October 17, 2022