Site icon HashtagU Telugu

Whats Today : రేవంత్ నామినేషన్.. బీసీ డిక్లరేషన్ సభకు కర్ణాటక సీఎం.. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్

Whats Today

Whats Today

Whats Today : కామారెడ్డి నియోజకవర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ వేయనున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా ఆయన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించనున్నారు. ఈసందర్భంగా  జిల్లాకేంద్రంలో బీసీ డిక్లరేషన్‌ సభను నిర్వహించనున్నారు. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Food Poisoning : తిరుప‌తి జిల్లా ఓజిలి గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌నింగ్‌.. 15 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌