Site icon HashtagU Telugu

Whats Today : కృష్ణా జలాల పంచాయితీపై ఢిల్లీలో సమావేశం.. 215వ రోజుకు లోకేష్‌ పాదయాత్ర

Whats Today

Whats Today

Whats Today :  తెలంగాణవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద శని, ఆదివారాలు(డిసెంబరు 2, 3) బీఎల్‌వోలు అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌ స్పెషల్‌ క్యాంపెయిన్‌ డే కార్యక్రమం చేపట్టింది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌వోలు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్దే ఉండేలా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. మీ ఓటు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేకపోయినా, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లి నేరుగా బీఎల్‌వోని కలిసి ఓటు గురించి తెలుసుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Cyclone Mychaung : ఏపీ, తెలంగాణలపై ‘మైచౌంగ్ తుఫాను’ ఎఫెక్ట్ ఎంత ?