Medical Colleges Issue : ట్విట్ట‌ర్ వేదిక‌గా మెడిక‌ల్ కాలేజిల వార్

ట్విట్ట‌ర్ వేదిక‌గా మెడిక‌ల్ కాలేజిల‌పై కేంద్ర మంత్రి మాండ‌వీయ‌, తెలంగాణ మంత్రి కేసీఆర్ మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. మెడిక‌ల్ కాలేజిలు సున్నా ఇచ్చారంటూ కౌంట‌ర్ అటాక్ కేటీఆర్ చేశారు. దీంతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - August 30, 2022 / 04:19 PM IST

ట్విట్ట‌ర్ వేదిక‌గా మెడిక‌ల్ కాలేజిల‌పై కేంద్ర మంత్రి మాండ‌వీయ‌, తెలంగాణ మంత్రి కేసీఆర్ మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. మెడిక‌ల్ కాలేజిలు సున్నా ఇచ్చారంటూ కౌంట‌ర్ అటాక్ కేటీఆర్ చేశారు. దీంతో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.

డీపీఆర్ లు ఇవ్వ‌కుండా మెడికల్ కాలేజిలు ఎలా ఇస్తారంటూ కిష‌న్ రెడ్డి మంత్రి కేటీఆర్ మీద విరుచుకుప‌డ్డారు. ప్ర‌తిగా డీపీఆర్ అంటే ఏంటి? అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా సెటైర్ వేశారు కేటీఆర్. ప్ర‌తిగా డీపీఆర్ అంటే డైలీ ప్ర‌భుత్వాన్ని పౌంహౌజ్ లో కూర్చొని తిట్ట‌డం అంటూ వ్యగ్యాంస్త్రాన్ని కిష‌ర్ రెడ్డి సంధించారు. దీంతో కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య మెడిక‌ల్ కాలేజి వార్ షురూ అయింది.