Site icon HashtagU Telugu

Location Tracking Device:  గూడ్స్, ప్యాసింజర్ వాహనాల్లో ఇక ఆ డివైజ్‌ తప్పనిసరి !

Location Tracking Device Transport Vehicles Passenger Vehicles Telangana Transport Department Center Govt,

Location Tracking Device: కొత్తగా వాహనాలు కొనబోతున్న వారికి అలర్ట్.  ప్రతీ ట్యాక్సీ, ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, గూడ్స్‌ వాహనాలకు ‘వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌ (వీఎల్టీడీ)’లను అమర్చుకోవడాన్ని తెలంగాణలో తప్పనిసరి చేయనున్నారు. దీంతో ఈ నిబంధనను  అమలు చేయనున్న దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది. సరుకు రవాణా వాహనాలతో పాటు ప్రయాణికుల వాహనాలకు తప్పనిసరిగా వీఎల్టీడీ ఉండాలని తెలంగాణ రవాణా శాఖ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఈ నిబంధన అమలుకు అనుమతి కోరుతూ కేంద్ర రవాణా శాఖ అధికారులకు ఇటీవలే లేఖ రాశామని తెలిపారు. అవసరమైతే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, అత్యవసర సమయంలో వీఎల్టీడీ అమర్చిన వాహనాల కదలికలపై నిఘా ఉంచుతామని చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ప్రతీ ట్యాక్సీ, ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, గూడ్స్‌ వాహనాలతో పాటు ఇప్పటికే తిరుగుతున్న ఈ రకం వాహనాలకు వీఎల్టీడీలను(Location Tracking Device) అమరుస్తామని అంటున్నారు.

Also Read :Top 5 Predictions 2025: ఈ ఏడాది జరగబోయే ఐదు విపత్తులివే.. టైం ట్రావెలర్ జోస్యం

వీఎల్టీడీని కొత్త వాహనాల్లో..   

Also Read :PK Plan : పీకే రాజకీయ మంత్రం.. తమిళనాడులో ఏపీ ఫార్ములా