Site icon HashtagU Telugu

Komatireddy : కేసీఆర్ ఢిల్లీ గుట్టువిప్పిన‌ కోమ‌టిరెడ్డి

Komatireddy Venkatreddy1

Komatireddy Venkatreddy1

రెండు నెల‌లుగా రైతులు దీనావ‌స్థ‌లో ఉంటే, కేసీఆర్ వ‌రిధాన్యం కొనుగోలుపై డ్రామాలు ఆడుతున్నాడ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్‌, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆరోపించాడు. రెండు రోజుల వ‌రి దీక్ష‌లో పాల్గొన్న ఆయ‌న కేసీఆర్ పై విరుచుకుప‌డ్డాడు. ధాన్యం కొనుగోలు చేసే వ‌ర‌కు ఈ పోరాటం ఆగ‌ద‌ని హెచ్చ‌రించాడు. తెలంగాణ రైతుల‌ను మోసం చేయొద్ద‌ని కేసీఆర్ కు హిత‌వు ప‌లికాడు. ఆయ‌న ప్ర‌సంగంలోని ముఖ్య అంశాలివి.